కావల్సిన వస్తువులు
మినపప్పు(ఉద్దిపప్పు) - 1 cup
ఉప్పుడు బియ్యం(ఇడ్లి రైస్) - 2 cups
బియ్యం (నూకలు లెదా మాములు బియ్యం) - 2 cups
మెంతులు - 1/4 tbs
అన్నము - 1/4 cup
తయారు చేయూవిధానము
నానిన తరువాత ఒక 2 లెద 3 సారులు బాగ కడిగి, గ్రైండ్ చేసుకోవాలి. గైండ్ చేసుకునెటప్పుడు ఈ మిస్రమములో కొంచం అన్నము వేసుకొని గ్రైండ్ చేసుకుంటె హోటల్ లో చెసిన టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఈ పిండిని కనీసం ఒక 8 గంటలు కదపకుండా అలానే రూం టెంపరేచర్ కి ఉంచితె పిండి పులుస్తుంది.
ఇప్పుడు వీటితో దోసలు వెసుకుంటె సరి. అచ్చం హోటల్ లో చెసినట్టె ఉంటాయి, మరి ప్రయత్నించి చూడండి.
ఈ పిండితో ఇడ్లిలు కూడా పెట్టుకోవచ్చు
No comments:
Post a Comment